మిక్కిలి ప్రకాశవంతమైన ,ఎత్తైన గోడలు గల పొడుగాటి భవనములు, చుట్టూరా జల ఉద్యానవనములను కలిగి,
ఆ నీట ఎర్రని చారలు గల మీనములు అందముగా జలకాలాడుచున్న పుంతరమను ప్రాంతమున వెలసిన ఓ దేవా!,
నీ కొరకు ఎంతవెదకినా, నల్లని మేఘము వంతి శరీరచ్చాయ కలిగిన ఆ విష్ణుమూర్తికి, బ్రహ్మలకు సహితం
నీవు కనబడకపోవుటకు గల కారణమేమిటో తెలియచేయుము
[అనువాదము: సశికళ దివాకర్, విశాఖపట్నం, 2011]