దుఃఖాన్ని కలిగించే ఆ పేదరికంలోనూ కూలికి వెళ్లి వరిపైరును కోసి దానికి బదులుగా పరమేశ్వరునికి ప్రీతికరంగా ఉండాలని భావించి మంచి సెంజాలి వడ్లను తీసుకొని వాటిని భక్తితో శివభగవానునికి నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చాడు.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది