తన దగ్గర ఉన్న అపారమైన ఐశ్వర్యమంతా ఏనుగు మింగిన వెలగపండు వలె హరించుకొని పోయినప్పటికీ, పార్వతీదేవిని అర్ధభాగంగా కలిగిన పరమేశ్వరునికి పూర్వం చేస్తూ వచ్చిన కైంకర్యాన్ని ఏ కొరతా లేకుండా తాయనారు నియమం తప్పకుండా చేస్తూ వచ్చాడు.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది