మంచి ఆకుకూరలు, మావడులు, బియ్యం కింద పడిపోవడం వలన కష్టాలను తొలగించి మనలను సంరక్షించే పరమేశ్వరునికి వాటిని నైవేద్యంగా సమర్పించే భాగ్యం నాకు లేకపోయింది కదా!'' అని త్వరగా తన కరవాలాన్ని తీసుకొని తన మెడను ఖండించడానికి ఉద్యుక్తుడయ్యాడు.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది