ఆ విధంగా వెళ్తుండగా చాలారోజులు అన్నం తినకపోవడం వలన కలిగిన నీరసం కారణంగా, కాళ్లు తడబడగా పడిపోతున్న తాయనారును అతని భార్య పడకుండా పట్టుకొన్నది. ఆ సమయంలో మట్టిపాత్రలో భగవంతునికి సమర్పించడానికి తీసుకువెళ్తున్న సెంజాలి బియ్యపుటన్నము ఎర్రని ఆకుకూరలు, మావడులు చెల్లా చెదరుగా కింద జారిపడ్డాయి. వాటిని చూసి పరమేశ్వరుని భక్తుడైన తాయనారు ''ఇక భగవంతుని సన్నిధికి ఎలా వెళ్లగలను?'' అని...
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది