అటువంటి పేదరికంలోనూ పూర్వంవలె పరమేశ్వరునికి నైవేద్యంగా సమర్పించడానికి తమ దగ్గర ఉన్న సెన్నెల్ బియ్యంతో వండిన ఆహారాన్ని, మావడులను, లేత ఎర్రటాకులను నిష్కళంకమైన భక్తితో తాయనార్ బుట్టలో పెట్టుకొని వెళ్లగా, మట్టిపాత్రలో పంచకవ్యాన్ని తీసుకొని అతని భార్య భర్తను వెన్నంటి వెళ్లింది.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది