ఇంటి పెరడులో పెరిగిన ఆకు కూరలన్నీ వట్టిపోయిన తరువాత అరుంధతిని పోలిన తాయనారు భార్య తన భర్తకు ఆహారంగా నీటిని సమర్పించగా వారు దానిని స్వీకరించి పరమేశ్వరునికి యధావిధిగా సేవలు చేస్తూ వచ్చారు. ఈ విధంగా రోజులు గడుస్తుండగా ఒకరోజు పరమేశ్వరుని భక్తుడైన నాయనారుకు అక్కడ జరిగిన సంఘటనను చెప్పే భాగ్యం కలిగిన వాడినయ్యాను.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది