సెంజాలి వరి పైరు కోసే చోటికి వెళ్లి అక్కడ వరిపైరును కోసి కూలిగా ఇచ్చిన-సెంజాలి వడ్లను తీసుకువచ్చి పక్వంగా వండి పరమేశ్వరునికి నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చాడు. కాని తన కోసం తక్కువ రకం వడ్లను మాత్రం కూలిగా తీసుకొని జీవనాన్ని సాగిస్తూ వచ్చాడు. బ్రహ్మ విష్ణువులకు తెలుసుకోలేని వాడైన శివభగవానుడు అతని స్ధితిని మార్చాలని సంకల్పించి...
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది