బంగారపు వన్నెతొ మెరిసె దెహం కల్గినవాడు భగవంతుడు.
మట్టితొ, చుట్టబడిన కట్టయితొ నున్న వాడు నన్ను దరిచెరక, మన యొక్క భాదలు, ఆత్రుతలు,రొగాలు తరిమి కొట్టగలడా? ఇదియెనా నిన్ను నమ్ముకున్న నీ భక్తులు భాదపడవలసినది.
ప్రజలు ఇంకను నిన్ను ఎన్నడు నమ్మరు.
అట్టువంట్టి ప్రెమ చాలును.
అనువాదము: ఆచార్య సత్యవాణి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం, 2015