నీళ్ళు, పూలు, సుగంధ ధ్రవ్యాలతొ నిను పూజించాలి ఆని తెలిక మరచితిని,
తమిళ్ళ భాషలొ ని పాటలు పాడుచు నిన్ను పొగడుతు గానము చెయుట నెను మరువను,
జయ అపజయాలలొ నిన్ను ఎన్నడు మరువలెదు, పరమపురుష అయిన వారి న్నామాన్ని నాళిక చివర ఉండి, దానిని ఎపుడు పలుకుట మరువను, దెహంలొ నున్న ఎముకలు పట్టుత్త్వము కోల్పోయి నున్న మమ్మల్ని, శ్మశానంలొ తిరుగుతు ప్రజలయొక్క కపాలాని చెతపట్టువంటి వారైన మీరు దయతొ ఈ భాదలనుండి మమ్ము కాపాడుము. మి భానిస అయిన నెను అటువంటి భాదను అనుభవించియున్నాను.
అనువాదము: ఆచార్య సత్యవాణి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం, 2015