పొడుగైన కాషాయవర్ణపు అంగీని ధరించు బౌద్ధులను, మూఢులై దిగంబరులుగ సంచరించు జైనులను,
నిజమైన భక్తులుగ మనము వీడనాడవలె, అల్పమైన వారి నీతిమాలిన విషవ్యాఖ్యబోధనలను,
ఙ్నానులైనవారు చేయు ఆరాధనలను, దివ్యమైన ఆ ఈశ్వరుని చరణములను కొలుచు కీర్తనలను,
భవ్యమైన మానవజన్మనెత్తి మనమనుభవించు ఫలితములను, సత్యమైన ఆ చిదంబరమునకేగి తలచి, కొనియాడి తరించవలయును!
[అనువాదము: సశికళ దివాకర్, 2013]