ఎవరైతే పుండరీకమున వెలసిన ఆ భగవంతుని గూర్చి ఒక పూమాలగా కూర్చి వ్రాసిన పది పాశురములను కంఠస్తముచేసి,
ఆ దేవుని ప్రతిరూపమును ఎదుటివ్యక్తి రూపమున గుర్తించి, ఒప్పచెప్పినట్లుగా పాడుకుంటూ,
మరచేపలు వసించు ఆ అతి పొడుగైన సముద్రతీరమున , అందమైన, సువాసనలను వెదజల్లు మొగలి పుష్పములు పూయించు
ఉద్యానవనమును సమీపిస్తూ వచ్చెదరో వారు తమ పాప కర్మలనుండి విముక్తులై, సద్గుణములను(బడసి ఆ భగవంతునిలో ఐక్యమయ్యెదరు..
[అనువాదము: సశికళ దివాకర్, విశాఖపట్నం, 2011]