పుష్పములకు రాణి అయిన తామరలు మొగ్గదశనుండి వికసించుటకై నిండుదనమును సంతరించుకొనుచుండ,
పచ్చని పైరు పొలములలో ఏర్పడిన నిడుపులలో చిరు చేపలు మొగ్గలేస్తూ తుళ్ళతుండగా,
అనేక మంది భక్తులు,ఆ పవిత్ర పుండరీకమునకు వచ్చి,
బహుపురాతన కాలమునుండి వెలసియున్న ఆ జగన్నాథుని పాదపద్మములను దర్శించి, స్తుతించెదరు.
[అనువాదము: సశికళ దివాకర్, విశాఖపట్నం, 2011]