ఎవరి పాద పద్మములను దేవతల శిరస్సున గల కిరీటములు తాకుతుంటాయో,
ఆతడు, పుండరీకము లో, ఒక కొలను చెంత, నలుప్రక్కల ఎర్రని పైరుతోనిండిన వరిచేనుకు చేరువలో,
పూవై పుష్పములు తెల్లని వస్త్రముపై పరచిన ఎర్రని పగడములను బ్రోలియుండ, వేంచేసియున్నాడు.
ఓ ! పరంధామా! నీవు ఎర్రగా అందముగా చుట్టబెట్టిన కేశములపై త్రాచును జోడించి
నెలవంకను ఎందులకు ధరించావో మాకు తెలియచేయుము
[అనువాదము: సశికళ దివాకర్, విశాఖపట్నం, 2011]