ఎర్రని వడ్లబియ్యం మొదలైనవి చిందిపోగా అవి చెదరిపోయిన ఆ పరమేశ్వరునికి నైవేద్యంగా సమర్పించడానికి తీసుకువెళ్తున్న ఎర్రని వడ్లబియ్యంతో వండిన అన్నం చిందగా, మావడులను కొరికినందు వలన 'విడేల్' అనే శబ్దం తమ చెవులతో విన్నటువంటి భాగ్యాన్ని పొందిన భక్తుడైన తాయనారుల పాదపద్మాలకు నమస్కరించి, పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రుడైన ఆనాయ నాయనారు అద్భుత కృత్యాలను నాకు తెలిసినంతవరకు స్తుతిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తాను.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది